మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో కు-టుంబ తగాదాలతో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు.
అయోధ్య విరాళాల చోరీ ఘటనపై పార్లమెంటులో స్కిట్ చేసిన పప్పూ యాదవ్ పై దాడి జరిగింది. ఢిల్లీలోని తన ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న ...
కరీంనగర్ జిల్లా దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో భార్యపైభర్త కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స కోసం స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆదివారం (ఆగస్టు2) తెల్లవారుజామున హుజూరాబాద్ మండలం ...
గ్రేటర్ హైదరాబాద్ లో మరో చిట్టీల పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుద్వేల్‌లో ...
గ్రేటర్ సైబరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. మణికొండ పంచవటి కాలనీలో ప్రభుత్వ స్థలంలో ...
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం పరిధిలోని పట్టపగలే చోరీ జరిగింది. పక్కింటికి వెళ్లి వచ్చే లోపే ఇంట్లో బంగారం మాయం చేశారు ...
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లా్ల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఒకప్పుడు 35 నుంచి 40 ఏళ్లలో వచ్చే బట్టతల సమస్య ఇప్పుడు ఎర్లీ ట్వంటీస్ లోనే.. అంటే 20 ఏళ్ల నుంచే వస్తోంది. కనీసం పెళ్లి ...
సంగీత దర్శకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా మరోసారి ప్రేక్షకులను ...
తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (TGCGTA) రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం (ఆగస్టు 02) హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ క్లబ్‌లో ...
జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ స్కూటీలో పాము కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఇంటి ముందు పార్క్ చేసినస్కూటీలోకి పాము ...
గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం (ఆగస్టు 2) ...