ప్రస్తుతం చివరి షెడ్యూల్స్ మాత్రమే మిగిలి ఉండగా, వచ్చే వారం నుంచి హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మరో కీలక ...
నషా ముక్త్ యువా అభియాన్ ప్రచార కార్యక్రమం 100 వారాల పాటు కొనసాగుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది సామూహిక ఉద్యమంగా ...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిషేధిత కలుపు మందు దందా గుట్టుగా సాగుతోంది. ప్రభుత్వం, అధికారులు ప్యారాకుట్, గ్లైపోసెట్ ...
భారత యువ షట్లర్ తన్వీ శర్మ అంతర్జాతీయ బ్యాడ్మింటన్లో మరో మైలురాయిని అందుకుంది. తైపీ ఓపెన్ సూపర్–300 మహిళల సింగిల్స్ ...
వానాకాలం సాగు కీలక దశకు చేరుకున్న వేళ రాష్ట్రంలో డీఏపీ ఎరువుల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వరి నాట్లు ఊపందుకోవడంతో డీఏపీకి ...
ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
గాజాలో ఆదివారం ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 8 మంది పాలస్తీనీయులు మరణించగా, డజను మందికి పైగా గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు ...
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో శ్రీలంకతో జరిగే రెండు టెస్టుల సిరీస్కు దూరం ...
రాష్ట్రంలో ప్రస్తుతం కిడ్నీల కోసం 5 వేల మంది, లివర్ కోసం సుమారు 4 వేల మంది వేచి చూస్తున్నారు. తక్కువ మంది ఆర్గాన్ డొనేషన్ ...
జేఎన్టీయూ తొలి మహిళా రిజిస్ట్రార్గా నియమితులైన ప్రొఫెసర్ జయలక్ష్మిని యథావిధిగా పదవిలో కొనసాగించాలని బీసీ మహిళా సంఘం ...
దేశ ప్రగతికి, సాంకేతిక విప్లవానికి మూలస్తంభాలైన ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ ...
మహారాష్ట్రలోని పుణెలో ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనలో వినోద్ పిళ్లై ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results